కొత్త సచివాలయంలో 59 మంది ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులకు ప్రత్యేకంగా చాంబర్లతోపాటు పేషీలు, 36 మంది అదనపు కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులకు చాంబర్లు, అటాచ్డ్ టాయిలెట్లు, పేషీలు నిర్మించినట్టు రోడ్లు భవ
సచివాలయం అనేది రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతస్థాయి అధికార పీఠం. రాష్ట్ర పాలనకు సంబంధించిన అన్ని విధానపరమైన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శ
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ధర్నాలు, దీక్షలు చేయలేదు. ప్రజల గుండె చప్పుడు తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ అడగకముందే నూతన పార్లమ�
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం క్షీరాభిషేక�
పీడిత జన బాంధవుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు తెలంగాణతో ఉన్న అనుబంధం ప్రగాఢమైనది. ఆయనకు ఇక్కడితో గల సంబంధాలు రెండు రకాలు. ఒకటి నిజాం ప్రభుత్వంతో అయితే రెండవది ఇక్కడి దళిత ఉద్యమాలతో
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్త�
నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన�
కొత్త సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ త్వరితగతిన నిర్మ�
నూతన సెక్రటేరియట్ పనులు గడువులోగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు �