వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. వీటి పరిధిలో 850 మెడిసిన్ సీట్లు మాత్రమే అందుబాట
CM KCR | శ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా ఇవాళ సరికొత్త రికార్డు నమోదు కాబోతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడ�
ఒకేసారి 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన తెలంగాణ.. మరో ఘనత సాధించింది. 2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో దాదాపు 30% మన రా ష్ట్రం నుంచే కావ డం విశేషం.
భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో, ఇంత తక్కువ సమయంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు సిద్ధంకావడం, అవి ఒకేరోజు ప్రారంభం కావడం అరుదైన సందర్భం.. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు, వైరస్లు వచ్చినా.. ప్రజలకు రక్షణగా �
వైద్య కళాశాలల మంజూరుపై ఆయా జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరుపై టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం
కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 8 మధ్యాహ్నం
భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి రోడ్లు భవనాల శాఖకు క్యాబినెట్ ఆదేశం పెరుగనున్న మరో 900 మెడికల్ సీట్లు హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఏర�