దేశంలోని ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడున్న కంపెనీలను వీడే యోచనలో ఉన్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. వచ్చే ఏడాదికాలంలో కొత్త సంస్థల్లో చేరేందుకే మెజారిటీ వర్కర్లు ఆసక్తి చూపుతున్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొ�
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆకాశమే హద్దుగా పరుగులుపెట్టిన ఐటీ, ఐటీ ఆధారిత రంగాల దూకుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస�
హైదరాబాద్ శివారులలోని రంగారెడ్డిజిల్లాలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా పరుగులు పెడుతుంది.. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున రానున్నాయి. పరిశ్రమల్లో స్థానికులకు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన�
సీఎం కేసీఆర్ ఏది సంకల్పించినా.. ఏది చేసినా.. పక్కాగా పకడ్బందీగా చేస్తారు. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకొంటారు. కొంత ఆలస్యమైనా శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపేదిశగా అడుగులువేస్తారు
శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు 95% లోకల్ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినం. నాలుగురోజులు ఆలస్యమైతే అయ్యింది కానీ.. శాశ్వతంగా ఈ సారి నుంచి ఏ ఉద్యోగం వచ్చినా తెలం
ఉద్యోగ నియామక వ్యవస్థలో సీఎం కేసీఆర్ తన రికార్డును తానే తిరగరాశారు. 2014 నుంచి 2020 వరకు ఏడేండ్లలోనే లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డును నెలకొల్పిన సీఎం కేసీఆర్.. బుధవారం మరో 80,039 పోస్టులు భర్తీ చేస్తా�