coronavirus | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 5,233 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొ న్నది. అంతకుముందు రోజు 3,714 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 41% కేసులు పెరిగాయి. కేసుల పెరుగుదల
Coronavirus | దేశంలో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,05,401కు చేరాయి. ఇందులో 4,25,60,905 మంది డిశ్చార్జీ కాగా, 5,24,093 మంది మరణించారు. మరో 20,403 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
చెన్నై: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో శుక్రవారం కొత్తగా 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పరీక్షలు న
corona cases | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 1247 కేసులు నమోదవగా, తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,47,594కు చేరాయి.
corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆదివారం 1150 కేసులు నమోదవగా, నలుగురు మాత్రమే మరణించారు. అయితే తాజాగా 2183 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణకాగా, 214 మంది మృతిచెందారు.
corona cases | దేశంలో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,40,947కు చేరాయి. ఇందులో 11,366 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 4,25,07,834 మంది
Corona | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
Corona | దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,31,958కు చేరాయి. ఇందులో 4,24,98,789 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
corona cases | దేశంలో కొత్తగా 913 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా ఆదివారం నాటికంటే 16 శాతం తక్కువ అని వె
Corona cases | దేశంలో కరోనా కేసులు వెయ్యికి తగ్గాయి. కొత్తగా 1096 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,24,93,773 మంది కోలుకున్నారు. 5,21,345 మంది మరణించారు. మరో 13,013 కేసులు
corona positive | దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ (Corona Positive)కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు.