ప్రస్తుతం మనం వాట్సాప్లో షేర్ చేసే ఇమేజ్లు అవతల వాళ్లకు దాని ఒరిజనల్ క్వాలిటీ కంటే తక్కువతో డౌన్లోడ్ అవుతాయి. దీనికి పరిష్కారంగా సరికొత్త ఫీచర్ను సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ వాట్సాప్ త్వరలో అం�
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్ డీపీ (డిస్ప్లే పిక్చర్)గా సొంత అవతార్స్ పెట్టుకునే వీలు కల్పించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని డబ్�
వాట్సాప్ వాడేటప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నట్లు అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం దాచాలనుకున్నా కుదరదు. అయితే ఇకపై ఈ అవకాశం కూడా వినియోగదారులకు కల్పించాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది. దీనికోసమే ‘‘ఆన్లైన్’’
మొబైల్ టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ఒకడుగు ముందుండే యాపిల్ సంస్థ.. తాజాగా మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అందరూ మాస్కులు ధరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంల
హైదరాబాద్ :టెలిగ్రామ్ థీమ్ క్యూఆర్ కోడ్, ఎమోజి యానిమేషన్, మెసేజ్ రియాక్షన్ వంటి అనేక రకాల ఫీచర్లను పరిచయం చేసింది.టెలిగ్రామ్ యాప్ ఇటీవల ట్రాన్స్ లేషన్ ఆప్షన్ ను పరిచయం చేసింది. దీని ద్వారా సందేశాలను డిఫా
Twitter | ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. రోజురోజుకూ టెలిగ్రామ్ ను ఉపయోగించే వాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో యాప్ ను కూడా సరికొత్తగా తీర్చిదిద్దుతోంది టెలిగ్రామ్. వాట్సప్ క�
బెంగళూరు,జూన్ 10: గూగుల్ తమ వినియోగదారులకు ఇప్పటివరకూ అనేక రకాల టూల్స్ ను అందించింది. ఇటీవలి కాలంలో అందించిన మరో ముఖ్యమైన టూల్ గూగుల్ అసిస్టెంట్.టెక్ దిగ్గజం ఆపిల్ “సిరి”ని ప్రారంభించిన తరువాత ఆపిల్ టె�
హైదరాబాద్ ,మే 4:ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే గత కొద్దిరోజుల క్రితం ప్రైవసీ విషయంలో వాట్సాప్ పై యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో యాజమాన్యం వెనుకడుగు
ఢిల్లీ ,మే 2:కరోనా కారణంగా ఆన్లైన్ ఆఫ్ లైన్ ను బదులు ఆన్ లైన్ మీటింగ్ లకే కాకుండా ఇంటర్వ్యూలు, తరగతుల వరకు అంతా ఆన్లైన్లోనే మారిపోయింది. ఒకటో తరగతి చదివే విద్యార్థుల నుంచి పీజీ చేసే స్టూడెంట్స్ వరకూ జూమ