ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో దూసుకుపోయింది. మార్చితో ముగిసిన మూడు నెలలకుగాను రూ.606 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.76.42 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది హైదరాబాద్కు చెందిన ఎన్సీసీ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.71.20 కోట్లతో పోలిస్తే 10 శాతం వరకు అ
న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో రెండో పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. �