SBI Q2 Results | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో ఎనిమిది శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో రూ.14,330 కోట్ల నికర లాభం గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.605 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికానికిగాను రూ.920 కోట్ల నికర లాభాన్ని గడిం�
SBI Q1 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో ఎస్బీఐ అదరగొట్టింది. 2022-23తో పోలిస్తే 178.24 శాతం గ్రోత్ నమోదు చేసింది. 16,884 కోట్ల నికర లాభం గడించినట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం 55వ భారత బ్యాంక్ జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగ�
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలు రెండింతలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,350 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.606 కోట్లతో పోలిస్తే 123 శాతం వ�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.13,265 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది.