నీట్-యూజీ 2026 పేపర్ లీక్తో అభాసుపాలైన కేంద్రం ఈసారి దానిని పటిష్ఠంగా నిర్వహించడానికి పరీక్ష విధానంలో పూర్తి మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్-యూజ�
NEET Re-Exam | వివాదాలమయంగా మారిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యూజీ రీ ఎగ్జామ్ నిర్వహణలో మరోసారి లోపాలు బయటపడ్డాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎ
దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన నీట్-యూజీ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన 5,440 కేంద్రాల్లో 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజర
విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే పలు మార్పులను నీట్ యూజీ-2026లో అమలు చేయనున్నట్టు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) శుక్రవారం వెల్లడించింది. ఆ సంస్థ అధికారిక నోటీస్ ప్రకారం ఈ నెల 21న జరిగే పరీక్షలో ఈ మార్పులను అమలు �
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 21న రీ-ఎగ్జామినేషన్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ యూజీ-2026 నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ మేర�
NEET paper leak | నీట్ యూజీ - 2026 (NEET UG-2026) పరీక్ష పేపర్ లీక్ (Paper leak) ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిని �
నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన లోక్భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ప�
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నాయి. ఓ ప్రవేశ పరీక్షను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్న
నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు ఉదంతం యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు పేపర్ లీకేజీల�
ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ఆదివారం జరగనున్నది. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష సందర్భంగా సెంటర్ల గేట్లను 30 నిమిషాల ముందే క్లోజ్ చేస్తార�
నీట్ యూజీ పరీక్ష ఆదివారం జరుగనున్నది. రాష్ట్రంలో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా 72,507 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈసారి మూడంచెల భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు వెల్�
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం భారత్లో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస
నీట్-యూజీ 2024కి సంబంధించి అక్రమాల ప్రభావం మొత్తం పరీక్షపై పడలేదని, అందుకే పరీక్షను రద్దు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. హజారీబాగ్, పట్నాను దాటి పరీక్ష పవిత్రత దెబ్బతినలేదని వ్యాఖ్యానించింది. నీట్�
నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్గా పూజా ఖేద్కర్ నియామకంపై వివాదం నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియో