వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ - యూజీ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయం కోల్పోయారనే కారణంతో 1,563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుంటున్న�
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై సమాధానం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప
నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 5న నీట్ను నిర్వహించారు.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష (NEET UG Exam) విజయవంతంగా ముగిసింది. అయితే దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే.. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇచ్చి�
ఈ సారి నీట్ ర్యాంకులను ఫిజిక్స్ ప్రశ్నలు నిర్దేశించనున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను ఛేదించిన వారే మంచి ర్యాంకును పొందే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నీట్ పరీక్షల్లో కాపీయింగ్, తప్పిదాలకు పాల్పడేవారిని అడ్డ�
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ, 2024 పరీక్ష మే 5న జరుగుతుందని, ఈ నెల 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు.
విదేశాల్లోని భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న (పీఐవో) కార్డుదారులకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష అర్హత ప్రమాణాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరణలు చేసింది. ‘భారతీయులు, ఎన్నారైలు, ఓసీఐలు, ఐపీఓలు,