న్యూఢిల్లీ, మార్చి 15: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ, 2024 పరీక్ష మే 5న జరుగుతుందని, ఈ నెల 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు.
ఆన్లైన్ దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 18 నుంచి 20 వరకు అవకాశం ఉందన్నారు.