వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2025 ఆదివారం సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేయగా ఏ సమస్య లేకుండా పరీక్ష పూ�
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ�
మాతృభాషల్లోనూ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు విద్యార్థుల నుంచి స్పందన పెరుగుతుంది. ముఖ్యంగా గుజరాతీ, బెంగాలీ, తమిళభాషల్లో అత్యధికులు నీట్ను రాస్తున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-యూజీ, 2024 పరీక్ష మే 5న జరుగుతుందని, ఈ నెల 16 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారి ఒకరు తెలిపారు.