Arrest | నీట్ యూజీ - 2024 (NEET UG - 2024)’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖియా (Sanjeev Mukhiya) ను ఆర్థిక నేర విభాగం (EOU) బృందం అరెస్టు చేసింది.
నీట్ యూజీ-2024లో అడిగిన ఓ ప్రశ్నకు సరైన సమాధానాన్ని తేల్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ను కోరింది. ఇందు కోసం ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని, సరైన సమాధానంపై మంగళవారం మధ్�
NEET-UG-2024 | నీట్-యూజీ 2024 ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కు సుప్రీంకోర్టు కీలక
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై విచారణను జూలై 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అక్రమాలపై విచారణ జరిపించాలని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కలిపి సుప�
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో సామూహిక మాల్ప్రాక్టీస్ జరగలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ-2024 లీకేజీ, పరీక్షలో అక్రమాల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన సర్వోన�
Neet UG-2024 | నీట్ అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. పేపర్ లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే నీట్-యూజీ 2024 ప్రవేశ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ యూజీ కౌన్సెలింగ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన�
లీకేజీ, అక్రమాల ఆరోపణల మధ్య వివాదంలో చిక్కుకొన్న నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవ�
NEET UG exam | నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేపర్ లీక్ కావడంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏకపక్షంగా గ
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ పీజీ పరీక్షకు రెండు గంటల ముందు మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఫైనల్ చేయాలని అధికారులు యోచ�
NEET | నీట్ వ్యవహారం పార్లమెంట్కు చేరింది. కేంద్ర విద్యశాఖ మంత్రి (Education Minister) ధర్మేంద్ర ప్రదాన్ (Dharmendra Pradhan) లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు నీట్ నినాదం చేశారు. ‘నీట్�