నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చైర్పర్సన్గా డాక్టర్ అభిజాత్ సేఠ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయ న ప్రస్తుతం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్కు చీఫ్గా పని చేస�
పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్లలో చాలా కాలేజీలు సీట్లను విస్తృతంగా బ్లాక్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నీట్-పీజీ కోసం అన్ని ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు ప్రీ కౌన్సెలింగ్ ఫీజును తప్�
ఇటీవల వాయిదా పడిన నీట్-పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) రెండు రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం వెల్లడించారు.
NEET-PG: నీట్ పీజీ ప్రవేశపరీక్ష షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రతి ఏటా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని LNJP హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్లు NEET పీజీ కౌన్సెలింగ్ జాప్యంపై శుక్రవారం నిరసన చేపట్టారు. counselling వేగంగా జరుపుతామని ఎప్పుడూ నోటి హామీ ఇస్తారంటూ మండిపడ్డారు. నీట్ పీజీ కౌన�