విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందా లు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం కడెం ప్రాజెక్టు వద్ద ఎన్డీఆర్ఎఫ్ నిర్వహించిన మాక్ డ�
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కూలింది. బురారీ ప్రాంతంలోని ఆస్కా ర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో కౌశీక్ ఎన్క్లేవ్ అనే భవనం సోమవారం రాత్రి 7 గంటలకు కుప్పకూలింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
త్రిపురను ఆకస్మికంగా ముంచెత్తిన వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలకు తోడు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం నుంచి 12 మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు.
హైదరాబాద్లో ఒక్కరోజు కురిసిన వర్షం 10 మంది కార్మికులను బలితీసుకున్నది. హైదరాబాద్లో మంగళవారం వర్షం కురుస్తుందన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమై�
మిజ్గాం తుఫాను ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్టంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలం కొండాయి ముంపునకు గురికావడంతో గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటులో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు తరలించాయి.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా సాయం చేయకుండా వివక్షను ప్రదర్శిస్తున్నదని శాసనసభ వ్యవహారాలు, ఆర్అండ్బీ శాఖ మంత్ర
జంపన్న వాగు వరదలో గల్లంతయిన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్థుల కథ విషాదాంతంగా మిగిలింది. శుక్రవారం జంపన్న వాగు సమీపంలోని పంట భూములు, ఇసుక మేటల్లో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
పంజాబ్లోని (Punjab) లూధియానాలో (Ludhiana) ఘోరం ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ (Gas Leak) అవడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది స్పృహకోల్పోయారు.
అమర్నాథ్లో సహాయ చర్యలు ముమ్మరం శ్రీనగర్, జూలై 10: అమర్నాథ్ ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ తెలియని వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు 37 మంది ఉన్నారని అధి�