విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి విపత్తుల నిర్వహణప�
SLBC | నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీం చేపట్టిన ఆపరేషన్కు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటం, బురద ఎక్కువగా ఉం
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన స్థలానికి మంగళవారం రాత్రి ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎల్అండ్టీ బృందాలు చేరుకొని అక్కడి దృశ్యాలను చిత్రీకరించాయి.
Missing Aircraft: జార్ఖండ్లో మంగళవారం ఓ శిక్షణ విమానం అదృశ్యమైంది. ఆ విమానం చాందిల్ డ్యామ్లో కూలినట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో ఆ డ్యామ్లో గాలింపు జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండురోజులుగా రాష్ర్టాన్ని ముసురు వాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తి చెరువులు, కుంటలు మత్తళ్లు పోస�
ఉమ్మడి వరంగల్ను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోనూ వర్
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, �
తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొన్న హానీ, రాంబోలు ఇండియాకు తిరిగి వచ్చాయి. దాదాపు పది రోజులపాటు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్న ఈ శునకాలు శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు తిరిగ