Women Commission | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) మృతుడి భార్యను నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. దాంతో జాతీయ మహిళా కమిషన్ (National Women Commission) తీవ్రంగా స్పందించింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం సరికా�
NCW Chief: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియా జాతీయ మహిళా కమిషన్కు క్షమాపణ లేఖను సమర్పించాడు. అల్లబదియాతో పాటు అపూర్వ ముఖిజా కూడా క్షమాపణ పత్రాన్ని అందజేసినట్లు ఎ
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్గా రేఖా శర్మ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు. 2018 ఆగస్టు 7న ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ పదవిలో
NCW: జాతీయ మహిళా కమీషన్కు ఈ ఏడాది సుమారు 12,600 ఫిర్యాదులు అందినట్లు ఓ అధికారిక డేటా ప్రకారం తెలుస్తోంది. దీంట్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫిర్యాదులు నమోదు అయ్యాయి. రైట్ టు డిగ్నిటీ క�
ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారక ఘటన పంజాబ్లోని అమృత్సర్లో (Amritsar) చోటుచేసుకున్నది.
Actor Nithiin | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమిళనాడు వ్యాప్తంగా త్రిషకు గట్టిగానే మద్దతు లభిస్తున్నది.
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీరు అనుమానాలకు తావిస్తున్నది. జాతీయస్థాయిలోనూ మహిళల ఫిర్యాదుల పట్ల వివక్షను చూపుతున్నదనిపిస్తున్నది. జాతీయ మహిళా కమిషన్ తన, మన అనే లెక్కలు వేస్తున్నదా? అంటే.. అవుననే
న్యూఢిల్లీ: మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ భాగస్వామ్యంతో జాతీయ మహిళా కమిషన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటుచేసింది. ఇతర రాష్ట్ర మహిళా కమిషన్లలోనూ
హైదరాబాద్: హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ను టార్గెట్ చేస్తూ కొన్ని రోజుల క్రితం సిద్ధార్థ్ ఓ ట్వీట్ చేశాడు. దాంట్లో అనుచిత రీతిలో ఆ హీరో వ్
జైపూర్: పోటీ పరీక్షకు హాజరైన యువతి స్లీవ్లను కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ డీజీపిక ఇవాళ జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీన హాజరుకావాలంటూ తన నోటీసుల్లో పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింస గురిం�