న్యూఢిల్లీ: మహిళలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ భాగస్వామ్యంతో జాతీయ మహిళా కమిషన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటుచేసింది. ఇతర రాష్ట్ర మహిళా కమిషన్లలోనూ ఇలాంటి లీగల్ సర్వీస్ క్లినిక్లు ఏర్పాటుచేస్తామని ఎన్సీడబ్ల్యూ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.