Student Suicides | విద్యార్థుల ఆత్మహత్యలు దేశాన్ని కలవరపెడుతున్నాయి. నీట్ లీకేజీ కారణంగా ఇటీవల దాదాపు 22 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Telangana Crime | రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః, పాపే పాపపరాః సదా.. రాజానమనువర్తంతే యథా రాజాః తథా ప్రజాః’ అని భారతీయ నీతిశాస్త్రం చెప్తున్నది. పాలకుల భాష, ప్రవర్తన క్రమంగా పాలనా వ్యవస్థలోకి.. అకడినుంచి పౌర సమాజంలోకి ప్రవ
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక తొలి ఏడాదిలోనే శాంతిభద్రతలు దా రుణంగా క్షీణించినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2024 నివేదిక వెల్�
రాష్ట్రంలో వరకట్న రాక్షసత్వం ఆగ డం లేదు. కట్నం కోసం పిశాచాల్లా ఆడబిడ్డలను పీక్కుతింటున్నారు. వరకట్న మరణాలపై అవగాహన కల్పించాల్సిన ప్రభు త్వం మిన్నకుండిపోవడంతో ఆడబిడ్డల ఆర్తనాదాలు నాలుగుగోడలు దాటి బయటి�
NCRB Report | దేశంలో 2023లో వరకట్న సంబంధిత నేరాలు 14 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక 'భారతదేశంలో నేరం 2023' ప్రకారం.. ఏడాది పొడవునా 15,489 కేసులు నమోదయ్యాయి. అదనంగా వరకట్నం వేధింపుల కారణంగా 6,156 మం
NCRB Report | నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2023 తాజా నివేదికను విడుదల చేసింది. భారత్లో ప్రమాదాలు, మరణాలు, ఆత్మహత్యలు దిగ్భ్రాంతికరమైన గణాంకాలను వెల్లడించింది. భారత్లో అడవి జంతువులు, పాముకాటు మరణ�
జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడైంది. దేశవ్యాప్తంగా రోజుకు 78 హత్యలు చోటుచేసుకొంటున్నట్టు పేర్కొన్నది. ఈ హత్యాకాండ రేటు దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 2.1గా ఉన్�
దేశానికి నేర రాజధానిగా ఉత్తరప్రదేశ్ ‘ఘనకీర్తి’ సాధించింది. దేశంలోనే అత్యధికంగా 112.7% క్రైమ్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు తాజా నివేదికలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆ ర్బీ) వెల్లడ�
హైదరాబాద్, జనవరి 14: సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టం) అమలులో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు సీసీటీఎన్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను ద�
31 children commit suicide every day in the country | దేశంలో చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వివిధ రకాల కారణాలతో రోజుకు 31 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయం