Union Cabinet | రూ.2వేల కోట్ల వ్యయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రా�
HMPV | హ్యుమన్ మెటాప్న్యూమో వైరస్ చైనాను వణికిస్తున్నది. గత ఐదేళ్ల కిందట వచ్చిన కొవిడ్ తరహాలోనే కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నది. దాంతో పెద్ద ఎత్తున జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో భారత్
రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి, ఆర్థికంగా మత్స్యకారుల బలోపేతానికి రూ.1,000 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సంసిద్ధతను వ్యక్తం చేసిందని రాష్ట్ర ఫిషరీస్ ఫెడర�
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ఎండీ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి పంకజ్ కుమార్ బన్సల్ గురువారం సైఫాబాద్లోని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్(ఎస్ఎన్సీసీఎఫ్ఎల్) కార్యాలయాన్ని స
గొర్రెల యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): గొర్రెలు, చేపల పంపిణీ పథకాల ద్వారా రాష్ట్రంలోని సుమా రు 70 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నదని పశుసం�
నిఫా వైరస్ | కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్ర
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ బయటపడింది. ఒక పాజిటివ్ కేసు శాంపిల్లో దీనిని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తెలిపింది. ఈ మేర
ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన నమూనాలను ప్రభుత్వం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరా�