దేశాన్ని డిజిటలైజేషన్ దిశగా నడిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో నిర్ణయం తీసుకున్నది. నగదు రూపేణా రూ.20,000కు మించి ఎవ్వరికీ రుణాలనూ ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లక
హైదరాబాద్కు చెందిన సూక్ష్మ రుణాలు అందించే స్పందన స్పూర్తి ఫైనాన్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.127 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే �
హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. పబ్లిక్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేస్తూ తాజాగా పలు ప్రతిపాదనల్ని చేసింది. ఈ క్రమంలోనే �
RBI | పంజాబ్ నేషనల్ బ్యాంక్తోపాటు మూడు ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. పీఎన్బీపై రూ.72 లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ..ఫెడరల్ బ్యాంకుపై రూ.30 లక్షల జరిమానా విధించింది. అల�
RBI | బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ అన్సెక్యూర్డ్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వం రిస్క్లో పడుతుందన్న ఆందోళనను ఆర్బీఐ వ్యక్తం చేసింది.
రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత నెలరోజుల్లోపు రుణగ్రహీతలకు ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే ఇక నుంచి బ్యాంక్లు భారీ జరిమానాను చెల్లించాల్సిందే. ఈ మేరకు బుధవారం బ్యాంక్లు, ఆర్థిక సంస్థల