తెలంగాణకు కేంద్రం ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయడం బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష మాజీ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం ఎట్టకేలకు దిగివచ్చింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు
దేశంలో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ బ్లాక్స్లలో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల స్థాయిలో విద్యను అందించే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2013లో మాడల్ స్కూల్స్ను స్థాపించింది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్
చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి నిలదీసిన టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టీఆర్ఎ�
న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత
Vinod Kumar | తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమ
ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వందల విజ్ఞప్తులు ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, నవోదయ, మెడికల్ కాలేజీల కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయని కేంద్రం రాజకీయ ప్రయోజనాల మేరకే కేట
బొంరాస్పేట : 2022-2023 విద్యా సంవత్సరానికి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశానికి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవా�
కరీమాబాద్ : ఉత్తమ విద్యాబోధనతో నవోదయ విద్యాసంస్థలు ముందుంటే నవోదయ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో పాటు ఉన్నత స్థానాల్లో ఉంటారు. అందుకే నవోదయ విద్యాలయాల్లో విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థులు, వ�
హైదరాబాద్ : నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ఆయా క్యాంపస్లలో XI తరగతిలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.ప్రవేశ తరగతి : XI తరగతిఅర్హత : 2020-21లో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు.నోట్ : ఆయా నవోదయ విద్యాలయాల్లో మిగిలిన