హైదరాబాద్ : నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ఆయా క్యాంపస్లలో XI తరగతిలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
ప్రవేశ తరగతి : XI తరగతి
అర్హత : 2020-21లో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు.
నోట్ : ఆయా నవోదయ విద్యాలయాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ ప్రకటన విడుదలైంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 26
వెబ్సైట్ : www.navodaya.gov.in