చంఢీఘడ్: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూపై .. పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీంద్ సింగ్ ఓ సంచలన కామెంట్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధూను తమ క్యాబినెట్ల�
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 13 ప్రధాన అంశాలను ప్రస్�
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్షను శనివారం విరమించారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింద
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి పలు వాహనాల్లో ర్యాలీగా బయలు దేరిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను యూపీలోని సహరాన్పూర్ సరిహద్దులో ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో చీలిక రానున్నదా? మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యలు దీనికి అద్దం పట్టేలా ఉన్నాయి. పార్టీ మెజారిటీని కోల్పోతే అసెంబ్లీ స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించ�
చండీగఢ్: పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్పై సిద్ధూ రాజకీయ సలహాదారుడు ముస్తఫా వివాదస్పద ఆరోపణలు చేశారు. అమరీందర్ సింగ్ గత ఐదేండ్లుగా పంజాబ్ను అవమానిస్తున్నారని విమర్శించ�
చండీగఢ్: ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకి సిక్సర్ల సిద్ధూగా పేరుంది. తాను ఆడే రోజుల్లో సిక్సర్లు కొట్టడంలో దిట్టగా ఆయనకు పేరుంది. ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిన తర్�
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ప్రైవేట్ మినీ బస్సు, పంజాబ్ రాష్ట
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీ కోసం క�
అమృత్సర్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు మరింత తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నది. తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మె
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతోపాటు రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ ప్రధాన క