మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, పలువురు నాయకులక�
Tirumala | సంచలనం సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ధర్మా రెడ్డి కనిపించడం లేదని ఒక ఫ్ల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్కుమార్రెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా గులాబీ శ్రేణుల్లో జోష్ నిండిం ది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడన్న విషయం తెలుసుకున్న పార్టీ కా ర�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడ�
MLA Krishna Mohan Reddy | కాంగ్రెస్ వారు చూపే ప్రలోభాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు గురై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) సూచించారు.
KCR | మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగర్కుంట నవీన్కుమార్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీ ఫారం అందజేశారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
మహబూబ్నగర్ స్థా నిక సంస్థల బీఆర్ఎస్ ఎ మ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్కుమార్ బరిలోకి దిగుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో పలుమార్లు చర్చించి, క్షేత్రస
మహబూబ్నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థిగా నవీన్ కుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.