ఎంత హనీమూన్కు వెళ్లినా.. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు చూస్తూ ఎంతసేపు కూర్చుంటారు. పిల్లగాలితో అల్లరి చేయొద్దా! చల్లని సముద్ర గర్భంలో దాగిన అందాలు చూడొద్దా! ఇన్ని చేయాలంటే లక్షద్వీప్ వెళ్లాలి! ఈ పగడపు దీవుల్�
గంభీరమైన హిమాలయాల ఒడిలో ఒదిగి ఉండే చోప్టా.. సహజసిద్ధమైన సౌందర్యానికి పెట్టింది పేరు. మరపురాని సాహసక్రీడలకు కేరాఫ్. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ చేసే సాహసీకులకు ఈ ప్రాంతం స్వర్గధామంగా విరాజిల్లుతు�
పచ్చనిచెట్లే ప్రాణకోటి జీవనాధారమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంతో మొక్కలు నాటించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతియేటా లక్షల్లో మొక్కలను నర్సరీల్లో పెంచ�
Saleguda Waterfal | తెలంగాణలో ప్రకృతి అందాలకు కొదువే లేదు. అంతరంగ, పల్లగట్టు, కుంటాల, బొడకుండ, బోగత తదితర జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
Mallika Sherawat : నటి మల్లికా షెరావత్ ఓ కీలక సూచన చేసింది. కృత్రిమ కాస్మోటిక్స్ చికిత్స వద్దు అని ఆమె పేర్కొన్నది. దీనిపై ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది. సహజమైన రీతిలో అందాన్ని పెంచుకోవాలన్నది.
స్విట్జర్లాండ్లోని పచ్చిక బయళ్ల మాదిరిగా ప్రకృతి అందాలతో కనుల విందు చేసే ఆకర్షణీయమైన గడ్డి మైదానాలు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు పహల్గాంలోని బైసరాన్లో ఉంటాయి.
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దు పూర్తిగా అటవీప్రాంతంలో ఉన్న గుబ్బుల మంగమ్మ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంపై జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
కొన్నిసార్లు అలంకరణ అతివకు కొత్త అందాన్ని తెస్తే, కొన్నిసార్లు నిరలంకరణలోనే నిర్మల సౌందర్యం కనిపిస్తుంది. పాలలోనూ, నీళ్లలోనూ వెలుగులీనే చందమామలా ఎలాంటి లుక్లోఅయినా ముచ్చటగా దర్శనమిస్తుంది మలయాళ ముద�
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయ