దేశ సమైక్యత కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దిక్షా దివస్ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు టీఆర్ఎస్.. బీఆర్ఎస్�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు ధూంధాంగా సాగాయి. కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేడు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నాటి ఉద్యమంలో భాగస్వాములైన వారిని ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని స్వాతం�
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. ప్రజాదండు కవాతు జాతీయ స్ఫూర్తిని నింపింది.. జాతీయ సమైక్యతా నినాదం నలుదిశలా మార్మోగింది.. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రదర్శనలు జ�
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17 (1948)ను పురస్కరించుకొని నగర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి నాడైన శుక్రవారం అన్
యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పటాలంలో కమాండెంట్ ఏకే. మిశ్రా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, దీంతోపాటు పీపుల్స్ ప్లాజా నుంచి అంబ�
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను వేదికగా చేసుకొని ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే దిశగా వితండ వాదనలు చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల భావోద్వేగా
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు వేళయింది. నేటి నుంచి మూడు రోజులపాటు అబ్బురపడేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మొదటి రోజు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, మహిళలు, యువతీయువకులతో భ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటల
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత అత్యంత ప్రమాదంలో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి పెంపొందించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో