దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత అత్యంత ప్రమాదంలో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి పెంపొందించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నామని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో శనివారం కలెక్టర్ అనుద�
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సికింద్రాబాద్ సోమసుందరం వీధిలో మంజు థియేటర్ వ�