Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి (Hingoli) ప్రాంతంలో సోమవారం ఉదయం 5:09 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) తెలిపింది.
మయన్మార్లో (Myanmar) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని వెల్లడించింది.
Earthquake | మధ్యప్రదేశ్లోని ఇండర్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇండోర్కు 151 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు నేషనల్
జమ్ముకశ్మీర్లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది.
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.
Dharamshala | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో (Dharamshala) స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని
జమ్మూ కశ్మీర్ లోని కాత్రా పట్టణంలో శుక్రవారం వేకువజామున 3. 28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. కత్రాకు 62 క