Earthquake | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1:13 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. రూప్నగర్ ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్లు లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Also Read..
Glenn Maxwell: తొడకండరాలు పట్టేసినా.. ఒంటికాలిపైనే మ్యాక్సీ ఊచకోత.. వీడియోలు
Telangana | నిలువ నీడ కూడా లేదన్న బాధతో పెద్ద కొడుకు సచ్చిపోతే.. కేసీఆర్ పథకాలు అండగా నిలబడ్డాయి!
Rahul Gandhi | ఎదురుపడ్డ అన్నాదమ్ముళ్లు..! కేదార్నాథ్లో రాహుల్, వరుణ్గాంధీ భేటీ..!