మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన నస్పూర్ బల్దియా అక్రమాలకు కేరాఫ్గా నిలిచింది. భవన నిర్మాణం మొదలు.. భారీ వెంచర్ల వరకూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులివ్వడంవంటివి వివాదాస్పదం కాగా, తాజాగా సర
నస్పూర్ మున్సిపాలిటీలోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాల లెక్కలు తేలడం లేదు. ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తగా, అనేకసార్లు సర్వేలు చేసిన అధికారులు ఇప్పటికీ స్పష్టతకు రాకపోవడమేమిటన్నది అంతుబట్టడ
నస్పూర్ మున్సిపాలిటీలో ఐదంతస్తుల భవనాన్ని గురువారం మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో సర్వేనంబర్ 42లోని ప్ర భుత్వ భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని, పలుమార్లు న�
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) హౌసింగ్ సొసైటీలో అక్రమాల బాగోతం బయటపడుతున్నది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వే నంబర్లో ఈ సొసైటీకి 32 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. 2010లో 350 మం
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో భీరన్న స్వామి బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం పాటు నిర్వహించనున్నారు.
ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి బల్దియాలకు వచ్చే ఆస్తి పన్ను బకాయిలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లకేండ్లు కోట్లలో పేరుకుపోతున్నా, సేకర�
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ర�
నస్పూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ ఎన్నిక శుక్రవారం జడ్పీ సీఈవో కే నరేందర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏడుగురు, కా�