MP RAGHURAMA| అమరావతి రాజధాని గురించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనుమానమేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
అమరావతి: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)విచారణాధికారికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈరోజు విచారణకు హజరుకాలేక పోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. తనకు ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఆ
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు మరోసారి వైసీపీ పెద్దల తీరును ఖండించారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తాను హైదరాబాద�
MP Raghuramakrishna raju | ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
High Court Registry Returned the bail revocation petition filed by mp raghurama | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ