కాంగ్రెస్లో కష్టపడేవాడికి విలువ లేదు. పారాచూట్ లీడర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ నాకు వస్తుందని ఆశించా. మెదక్లో తన కొడుకుకు సీటు ఇవ్వలేదనే స్వార్థంతో మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి క�
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. మంగళవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని
Nandikanti Sridhar | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. ఆదివారం నేరేడ్మెట్ డివిజన్ శ్రీకాలనీలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి బీఆర్ఎ�
కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు చెక్ పెట్టేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన మేడ్చల్
నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నందికంటి శ్రీధర్, టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి
బీఆర్ఎస్లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్
గత పదేళ్లలో ఊహించని రీతిలో జరిగిన అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే గులాబీ పార్టీ బలగం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తోడైన అదనపు బలం.. వెరసి మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక
మల్కాజిగిరి కాంగ్రెస్కు మైనంపల్లి సెగ బాగానే తగిలింది. ఆ పార్టీ కండువా కప్పుకొని ఆయన హైదరాబాద్లో కాలు మోపింది మొదలు.. ఏ ఒక్కరూ కాంగ్రెస్లో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. హన్మంతరావు ఢిల్లీ నుంచి నగరానిక�
కాంగ్రెస్ను కన్నతల్లిలా భావించి మూడున్నర దశాబ్దాలపాటు సేవ చేస్తే చివరికి తనకు ఆవేదనే మిగిలిందని మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కన్నీరు పెట్టుకున్నారు.
గ్రేటర్ కాంగ్రెస్కు అనేక నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే కనిపించకపోగా.. ఉన్న కొద్దిపాటి స్థానాల్లోనూ ప్యారాచూట్ నేతలు హస్తం పార్టీ కొంప ముంచుతున్నారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రె�