చుట్టూ అడవులు పచ్చని చెట్ల మధ్యన వెలసిన పలుగు పోచమ్మ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. నిత్యం వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ప్రసిద్ధి చెందిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప తెలిపారు.
కలుద్దాం రమ్మని రైతులకు సమాచారం ఇచ్చి ఆపై కలవకుండా వెళ్లిపోయిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే సమయం ఇవ్వకుండా అవమానించారని మండిపడుత�
రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టనున్నారు. ఈనేపథ్యంలో ప్రజాభవన్ల
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
సచివాలయ (Secretariat) ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో (Secretariat) నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నల్లపోచ్చ ఆలయ (Nalla Pochamma temple) ప్రారంభ వేడుకులను ఘనం�
Secretariat | తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి.
డప్పుల దరువుకు అనుగుణంగా విన్యాసాలు.. శివసత్తులు పూనకాలు.. తొట్టెల, ఫలహారపు బండ్ల ఊరేగింపు, బోనాల ఉత్సవాలు సోమవారం మారేడ్పల్లి మైసమ్మ ఆలయంలో కన్నుల పండువగా జరిగాయి.
భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ నిత్యపూజలు అందుకుంటున్నది తల్లి పలుగుమీది నల్లపోచమ్మ. పచ్చని అడవిలో.. ఆహ్లాదకర వాతావరణంలో.. దశాబ్దాల కితం వెలసిన వనదేవత భక్తుల కొంగుబంగారం విరాజిల్లుతున్నది.