Naga Chaitanya | అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ కథానాయకుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి కథాన�
హీరో నాగచైతన్య ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన టీమ్ తెలిపింది. నాగచైతన్య ఖాతాను హ్యాక్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు బిట్ కాయిన్కు సంబంధించిన పోల్ పెట్టారు. ‘కొన్నేళ్ల క�
Naga Chaitanya | టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చందూమొండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే చైతూకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్ట�
మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సినీనటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు యార్లగడ్డ సుప్రియ మంగళవారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. అ
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున తన వాంగ్మూలాన్�
సమంత, నాగ చైతన్య విషయంలో మంత్రి కొండా సురేఖ్ చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా పరిగణించడంపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘ఇంత రియాక్షన్ అవసరమా?’ అన�
నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. సోషల్మీడియా వేదికగా సురేఖ మాటలపై సినీ తారలు మండిపడ్డారు . తాజా�
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో అక్కినేని నాగార్జున (Nagarjuna) పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చ�
జర జాగ్రత్తగా మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ (PCC President) మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడొద్దన్నారు.
సమంత, నాగచైతన్యపై మంత్రి కొండా సురేఖ అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని సురేఖ ప్రకటించారు. అయితే ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడేలా లేదు. మంత్రి
సమంతా, నాగచైతన్యపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) విచారం వ్యక్తం చేశారు. తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే విమర్శించాల్సి వచ్చిందని చెప్పారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లే�