Myanmar | మయన్మార్ (Myanmar) భూకంప (Earthquake) ప్రాంతంలో మృత్యుఘోష కొనసాగుతోంది. మార్చి 28న మధ్యాహ్నం అక్కడ సంభవించిన భారీ భూకంప ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
Myanmar Earthquake: మయన్మార్లో భూకంపం వల్ల రెండు వేల మందికిపైగా మరణించారు. అక్కడ భారీ నష్టం జరిగింది. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. అయితే ఆ భూకంప విధ్వంసానికి చెందిన ఫోటోలను ఇస్రోకు చెందిన కార్టోశాట్ �
Earthquake | మయన్మార్లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఆ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. దాంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఆదివారం మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో 5
Earthquake | మయన్మార్తోపాటు థాయ్లాండ్లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquakes) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక
శుక్రవారం వరుస భూ కపంపాలతో వణికిపోయిన మయన్మార్లో శనివారం మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. కా