కాంగ్రెస్ పాలనలో విద్వేషాలు.. విధ్వంసాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన పేరిట 16 వేల పేదల ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస�
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించలేదని, బడ్జెట్లో ముస్లిం సంక్షేమానికి భారీగా నిధులు తగ్గ
ముస్లిం మైనార్టీలకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని జీఆర్ గార్డెన్స్లో క్రైస్తవ ఆశీర్వాద కృతజ్ఞత సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగ
అభివృద్ధి చేశాం.. మరోసారి ఆశీర్వదించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జహీరాబా�
అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగానే దళితబంధు, బీసీ బంధు తీసుకురాగా, తాజాగా మైనార్టీలకు రూ. లక్ష సాయం అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఉమ్మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల పక్షపాతి అని, ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పట్టణంలోని సాలార్జంగ్పేటలో రూ. 20 లక్షలతో చేపట్టిన ఈద్గా ఆధునీకర�
సెక్యులర్ భావాలు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో మతోన్మాద శక్తులకు తావులేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అలాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లిం మైనార్టీలను కోరారు.
వ్యవసాయ యూనివర్సిటీ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ముస్లీమ్లు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో సులేమాన
న్యూయార్క్: చైనాలోని మైనార్టీలపై ఆ దేశం వేధింపులకు పాల్పడుతున్నది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉన్న ఉయిగర్ ముస్లింలతో పాటు ఇతర తెగలకు చెందిన ప్రజలను డ్రాగన్ దేశం అణిచివేస్తున్నది. వ్యవ�