మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా హైడ్రాలిక్స్ మోడల్స్ రూపకల్పన కోసం పిలిచిన టెండర్ గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. నగరం మధ్యలోంచి పారుతున్న మూసీ నది మురికి కూపంగా మారింది.
మూసీ పరీవాహక ప్రాంత సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్ఎ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 6వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి�
అత్తాపూర్ : హైదర్గూడ హిందు స్మశానటికకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని మూసీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే సుదీర్రెడ్డి హమీ ఇచ్చారు. మంగళవారం అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడ మూసీ వద్ద స్�
Cemetery అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉన్న స్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు అని విధాలుగా కృషిచేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. స్మశానవాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ హైదర్గూడ �
బండ్లగూడ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ మూసీ నదిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రాజేంద్రనగర్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తహసీల్ధార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బధవారం ఉదయం ఆరు గంటల సమయంలో రె
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్తా అత్యాధునిక అంబులెన్స్ను విరాళంగ
మొయినాబాద్ : ప్రజల సౌకర్యార్థం మూసీ నదిపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అవ్వగానే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్న�
మూసీ తీరం.. ఎంతో సుందరం మూసీకి ఇరువైపులా వాకింగ్ట్రాక్, గార్డెనింగ్ ఎల్బీనగర్, మే 8 : మూసీకి సుందరహంగులు అద్దుకున్నాయి.. మూసీ నదిలో నీరు సాఫీగా పారేలా చేయడంతో పాటు దానికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, పశ్�