మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయకుండానే ప్రపంచబ్యాంకును, కేంద్ర ప్రభుత్వాన్ని సాయం ఎలా అడిగారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎ
మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్ రెడ్డి �
తిమ్మిని బమ్మిని చేయబోయి సీఎం రేవంత్ రెడ్డి బొక్కబోర్లాపడ్డారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అబద్ధమే ఆశ్చర్యపడే విధంగా సీఎం రేవంత్ మాటలున్నాయని విమర్శించారు. తన రియల్ ఎస్టేట్ కలలన
మూసీ వెంబడి మరో దఫా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేతల బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగించి చేతులు దులుపుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ.., ఇక రెండో దశలోనూ పేదల ఇండ్లపైకి
KTR | మూసీ రివర్ ఫ్రంట్ పెద్ద స్కామ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు
మూసీ సుందరీకరణ బడ్జెట్పై సీఎం రేవంత్రెడ్డి యూటర్న్ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని సీఎం ప్రకటించారు.
మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుట్టినగడ్డను విస్మరించి మూసీ సుందరీకరణపై దృష్టిపెట్టడం వెనుకున్న మతలబు ఏమిటని ఎ�