ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానందనగర్ కాలనీలో 70 ఏండ్లుగా నివాసముంటున్న తమ ఇండ్లను ఏడాది క్రితం కూల్చివేసిన ప్రభుత్వం ఇంతవరకు తమకు ప్రత్యామ్నాయం చూపలేదని బాధితులు ఆవే�
బడాబాబుల నిర్మాణాల కోసం తమ ఇండ్లను అన్యాయంగా కూల్చేశారని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని శ్రీస్వామివివేకానందనగర్ బస్తీకి చెందిన దళితులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే తమకు పునరావాసం క�
నారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి సిఎం సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోమవారం పంపిణీ చేశారు.
ముషీరాబాద్ : నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హ�
చిక్కడపల్లి : గాంధీనగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ �
ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ పరిసరాల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి త్వరలో కొత్త పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. స్థానిక కమ్యూనిటీహాల్ను మరింత అ�
చిక్కడపల్లి : అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర ఈశాన్య ప్రాంత పర్యాటక సంస్కృతి, అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలో శుక్రవారం రూ.52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి �
ముషీరాబాద్ : గాంధీనగర్ డివిజన్ సబర్మతీనగర్లో శ్రీ నల్లపోచమ్మ, ఎల్లమ దేవాలయ పునర్ నిర్మాణ పనులను సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర�
చిక్కడపల్లి : పార్టీ డివిజన్ కమిటీల్లో వివిధ పదవులు పొందిన వారిపై మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన కల్యాణ్ �