వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గృహకల్ప పక్కన గల ప్రభుత్వ స్థలంలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రే సంబంధిత ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం, కుర్మల్గూడలోని సర్వేనంబర్ 46 ప్రభుత్వ భూమి సహా పలుచోట్ల కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చింది.
అధికారుల ముందుచూపులేని తనంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. మంచిర్యాల పట్టణ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరందించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్ చేశారు.
అయిజ మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి ఓడీఎఫ్ ఫ్లస్ ఫ్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.
కోరుట్ల మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరిసింది. మున్సిపల్ అధికారుల కృషి ఫలించి మేటిగా నిలిచింది. పారిశుధ్య నిర్వహణలో చేసిన కృషికి గాను ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా గుర్తింపు సాధించింది.
వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా బల్దియా అధికారులు ముందుకు సాగుతున్నారు. 2023-24 సంవత్సరానికి బల్దియా పన్నుల వసూళ్ల లక్ష్యం, పాత బకాయిలతో కలిపి రూ.15కోట్ల 37లక్షల 92వేలు కాగా, ఇప్పటి వరకు రూ.9కోట్ల 13లక్షలు78లక్షలు పన
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సోమవారం ‘గుడ్ మార్నింగ్ కోరుట్ల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఉదయం ప్రజా ప్రతినిదులు, మున్సిపల్ అధ�
వేద పండితుల సూచనలతో ఈ నెల 23వ తేదీన నిర్వహించే దసరా ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు.
టీఎస్ బీ-పాస్ చట్టానికి విరుద్ధంగా ఇండ్ల నిర్మాణ అనుమతుల జారీలో జాప్యం చేసిన 29 మంది మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం రూ.3 వేల చొప్పున జరిమానా విధించింది.
హైదరాబాద్ : ఆయా మున్సిపాలిటీల్లోని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సుతిమెత్తగా చురకలంటించారు. మున్సిపల్ అధికారులపై అరిస్తే.. గొప్ప అనుకునే వారిని కేటీఆర్ హెచ్చ�