Mumbai: ముంబైలో 19 ఏళ్ల అమ్మాయిని పాయింట్ బ్లాంక్ రేంజ్ కాల్చి చంపారు. శివాజీ నగర్లో ఈ ఘటన మంగళవారం జరిగింది. ఆ అమ్మాయికి చెందిన బాయ్ఫ్రెండ్కు పరిచయం ఉన్న మరో మహిళ ఆ మర్డర్ చేసింది.
Bombay high court | చనిపోయిన తన కుమారుడి వీర్యాన్ని (Semen) నాశనం చేయవద్దని, తమకు అప్పగించాలని మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) కి చెందిన ఓ తల్లి బాంబే హైకోర్టు (Bombay high court) ను ఆశ్రయించింది.
ముంబై : ఇప్పుడిప్పుడే దేశం కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న భారత్లో మాత్రం రోజు రోజుకు కొవిడ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంల�
ముంబై: వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు ఒక మహిళకు రెసిడెన్సియల్ సొసైటీ రూ.8 లక్షల జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఎన్ఆర్ఐ హౌసింగ్ కాంప్లెక్స్లో 40కు పైగా భవనాలున్నాయి