ఒకప్పుడు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఖ్యాతికెక్కాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాలను చదువుకున్న వేలాదిమంది మేధావులుగా ఎదిగారు.
“ఏమిటింత ఆలస్యం? ఎందుకు లేటయింది?”. అప్పటివరకూ ఎంతో సహనంతో ఉన్న నిగ్రహం తను రాగానే అసహనంగా మారింది. ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వచ్చి తను ఎప్పుడూ కూర్చునే మంటపం మెట్టు మీద కూర్చుంది. అది నాలోని అసహనా
ఆలోచనలకు పదును పెట్టారు. సమ సమాజాన్ని మేల్కొలిపే, ఆలోచింప చేసే కథలు అందించారు. ఒక్కో కథకు ఒక్కో చరిత్ర.. చదివినకొద్దీ.. ఇంకా చదవాలనిపించే ఉత్సాహం. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాదిగా కథలు వచ్చిచేరాయి.. తెరిచి చూస
ఒకసారి ఆలోచించు కీర్తి! ఇంకో పది రోజుల్లో శ్రీజకు ఐదేళ్లు నిండుతాయి. ఇంకా ఆలస్యం చెయ్యకు. దానికి తోడుగా చెల్లెలో, తమ్ముడో ఉంటే ఆడుకుంటుంది కదా! పెద్దయ్యాక కష్టసుఖాల్లో తోడబుట్టిన వాళ్లు తోడుగా ఉంటారు”.. ఇ�
శంకరయ్య ఈ మధ్య రెండు చేతులా బాగా సంపాదిస్తున్నాడు. బెల్లం చుట్టూ ఈగలన్నట్టు.. డబ్బుతోపాటు జనాల రాకడ కూడా చిన్నగా మొదలైంది. అప్పుల కోసమని వచ్చే పని పాటలోల్లు, ఎలక్షనొస్తే ఇంటిముందు తచ్చాడే కార్లు, తెల్ల చొ�