2047కల్లా సాధ్యం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూలై 24: ఇండియాలో సంపద సృష్టి అట్టడుగు భాగం నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047 కల్లా అమెరికా, చైనాలతో సమాన ధనిక దేశంగా భారత్ ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్�
క్యూ1లో 7 శాతం తగ్గిన నికర లాభం రూ.1.44 లక్షల కోట్లకు ఆదాయం ముంబై, జూలై 23:దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పరుగుకు కరోనా సెకండ్వేవ్ బ్రేక్వేసింది. చమురు నుంచి టెలి�
మీరు అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉన్న కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్తే.. మీ లాంటి వారికోసమే జియో సంస్థ ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్ రంగంలో విప్లవం తీసుకొచ్చిన ముఖే�
రిలయన్స్ రిటైల్ విభాగం అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో ఈ విభాగం మూడు రెట్ల వృద్ధిని సాధించనున్నదని ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు. అత్యధిక వృద్ధిని
ముంబై: సంచలనాల రిలయెన్స్ జియో ఈ ఏడాది వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త నినాదంతో వచ్చింది. గతేడాది భారత్ను 2జీ ముక్త్ చేస్తామని ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు 5జీ యుక్త్ను దానికి జోడించింది. గ�
ముంబై: రిలయెన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ప్రకటించారు ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్పై పన�