ముంబై: ఈ నెల 24న రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ సంస్థ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలోనే �
ముంబై : ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ ఎన్ఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర
ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరం ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోలేదు. ఈ విషయాన్ని తన తాజా వార్షిక నివేదికలో ఆ సంస్థ వెల్లడించిం
వృద్ధికి నిధులు పుష్కలం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూన్ 2: రికార్డుస్థాయిలో నిధులు సమీకరించిన నేపథ్యంలో తమ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు పటిష్ఠంగావుందని, తమ మూడు వ్యాపార విభాగలైన జియో, రిటైల్, ఆయిల్ టూ కె�
సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్ వాజ్ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.
క్యూ4లో రూ.13,227 కోట్ల లాభం రూ.1,72,095 కోట్లకు చేరుకున్న ఆదాయం దన్నుగా నిలిచిన రిటైల్, టెలికం, చమురు వ్యాపారం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల
ముంబై: భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ఆయన మరదలు, సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్