క్యూ1లో 7 శాతం తగ్గిన నికర లాభం రూ.1.44 లక్షల కోట్లకు ఆదాయం ముంబై, జూలై 23:దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పరుగుకు కరోనా సెకండ్వేవ్ బ్రేక్వేసింది. చమురు నుంచి టెలి�
మీరు అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉన్న కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్తే.. మీ లాంటి వారికోసమే జియో సంస్థ ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్ రంగంలో విప్లవం తీసుకొచ్చిన ముఖే�
రిలయన్స్ రిటైల్ విభాగం అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో ఈ విభాగం మూడు రెట్ల వృద్ధిని సాధించనున్నదని ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు. అత్యధిక వృద్ధిని
ముంబై: సంచలనాల రిలయెన్స్ జియో ఈ ఏడాది వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త నినాదంతో వచ్చింది. గతేడాది భారత్ను 2జీ ముక్త్ చేస్తామని ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు 5జీ యుక్త్ను దానికి జోడించింది. గ�
ముంబై: రిలయెన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ప్రకటించారు ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్పై పన�
ముంబై: ఈ నెల 24న రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ సంస్థ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలోనే �
ముంబై : ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ ఎన్ఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర