ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆర్థిక సంవత్సరం ఒక్క రూపాయి కూడా జీతంగా తీసుకోలేదు. ఈ విషయాన్ని తన తాజా వార్షిక నివేదికలో ఆ సంస్థ వెల్లడించిం
వృద్ధికి నిధులు పుష్కలం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూన్ 2: రికార్డుస్థాయిలో నిధులు సమీకరించిన నేపథ్యంలో తమ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు పటిష్ఠంగావుందని, తమ మూడు వ్యాపార విభాగలైన జియో, రిటైల్, ఆయిల్ టూ కె�
సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్ వాజ్ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.
క్యూ4లో రూ.13,227 కోట్ల లాభం రూ.1,72,095 కోట్లకు చేరుకున్న ఆదాయం దన్నుగా నిలిచిన రిటైల్, టెలికం, చమురు వ్యాపారం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల
ముంబై: భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ఆయన మరదలు, సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్
ముంబై: కరోనా ఉద్ధృతితో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తనవంతు సాయాన్ని ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు దవాఖానల్లో ఆక్సిజ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారిపై పోరుకు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన వంతు సాయం చేస్తున్నారు. తన రిఫైనరీలలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను ముంబైకి పంపిస్తున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అ
న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో అరెస్టు అయిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే.. ముంబైలో ఓ వసూళ్ల ముఠాను నడిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచార�