ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. �
ముంబై: సంపన్నులు మార్కెట్లోకి వచ్చిన విలాస వస్తువులు.. ప్రత్యేకించి స్పెషలైజ్డ్ కార్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ కోవకు చెందిన వారే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఈ ఆధునిక భారత కార్పొ�
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ శుక�