పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) స్థిరీకరణకు.. వాటి భూములను అమ్మే దిశగా కే�
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్.. సార్వభౌమ హామీ కలిగిన రూ.6,109.6 కోట్ల బాండ్లకు సంబంధించి వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. ఈ మేరకు ఆ సంస్థే రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్క�
ఎంటీఎన్ఎల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుణాల చెల్లింపుల్లో సంస్థ విఫలమైంది. పలు బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 5,492 కోట్ల రుణంతోపాటు రూ.234.28 కోట్లు వడ్డీ కలుపుకొని రూ.5,726.29 కోట్ల రుణాలు చెల్లింపుల్లో విఫలమైంది.
SIM cards | దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తెలిపింది. ఈ మేరకు Airtel, MTNL, BSNL, JIO, Vodafone సంస్థలకు అలర్ట్ జా
ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్ (మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్)ను కేంద్ర ప్రభుత్వం మూసివేసేందుకు ఆలోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను కూ
మోదీ సర్కారు ప్రైవేట్ వారికి అప్పనంగా కోట్లకుకోట్లు దోచిపెడుతూ ప్రభుత్వ కంపెనీలను నిర్వీర్యం చేస్తున్నదని ఎంత మంది గగ్గోలు పెడుతున్నా.. అవేమీ వారికి పట్టట్లేదు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా బీఎస్ఎన్ఎల్ భూముల విక్రయం కోసం నిర్వహించిన బిడ్డింగ్ విఫలమయ్యింది. సంస్థకు పలు నగరాల్లో ఉన్న భూములను విక్రయించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా