సెలబ్రిటీ జీవితాలకు ఇది వ్యక్తిగతం అని చెప్పుకునే హద్దు చాలా చిన్నది. ప్రజా జీవితంలో ఉండే వీరికి ప్రశంసలతో పాటు విమర్శలూ సహజం. కాలంతో పాటు విమర్శించే వేదికలు మారినా పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల సోషల్ మీడ�
Mrunal Thakur | సీతారామం సినిమాతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. ఈ ఒక్క సినిమా తెచ్చిన పాపులారిటీతో ఇప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న దసరా సినిమామార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో మరోవైపు నాని 30 (Nani 30) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి 'విట్టి దండు' అనే మరాఠి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాళ్ ఠాకూర్. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గతేడాది 'సీ
నాని కథానాయకుడిగా నూతన నిర్మాణ సంస్థ వైర ఎంటర్టైన్మెంట్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ చిత్రంలో ప్రిన్సెస్ నూర్జహాన్పాత్రకు ప్రాణం పోసింది మృణాళ్ ఠాకూర్.
సినీరంగంలో కొంచెం పేరొందిన కథానాయికలు సహాయ పాత్రల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపరు. అందునా కథానాయకుడి అక్క, చెల్లెలి పాత్రల్లో నటించడానికి ససేమిరా అంటారు.
జాతీయస్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథల్ని తయారుచేయడంలో దక్షిణాది చిత్రసీమ ముందున్నదని చెప్పింది మృణాల్ ఠాకూర్. భాష ఏదైనా వినూత్న కథలకే తాను ప్రాధాన్యతనిస్తానని, తెలుగులో బెస్ట్ స్క్రిప్ట్స�