రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందడంపై గురిపెట్టిన బీజేపీ (BJP).. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అటుఇటుగా సగం మంది బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి టికె�
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగప�
ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్ నే�
చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సంకల్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్�
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విషయంలో హైడ్రామా నడుస్తున్నది. పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందంటూ పట్నం సునీతామహేందర్రెడ్డి భరోసాగా ఉండగా.. మరోవైపు కాంగ్రెస్ సీనియ ర్ నాయకుడు కిచ్చెన్నగారి లక్
హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. సైదిరెడ్డి చేరికపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వద్ద
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు టికెట్ కుంపట్లు అప్పుడే రాజుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం మహబూబ్నగర్ నుంచి నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన నా�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శుక్రవారం ఆ పార్టీకి చెందిన జగిత్యాల నాయకులు, కార్యకర్తలు �
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన బీజేపీ నాయకులు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఫిర్య
ఒంటెద్దు పోకడతో పార్టీని భ్రష్ఠుపట్టించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి మరోసారి కరీంనగర్ ఎంపీ సీటు ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయ