మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడమే నిజమైన ‘ఓటు చోరీ’ అని బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేత కేఆర్ సురేశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. రాజ్యసభలో సోమవారం ‘ఎన్నికల సంస్కరణలు’ అనే అంశ�
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళనలు, సందేహాల ను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్
దేశానికి ‘చంద్రయాన్' సైన్స్ కంటే తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లాంటి నాయకుల విజన్ (దార్శనికత) ఎంతో అవసరమని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో ప్రధానమైన సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలిన పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో కొంత మ
ఎవుసానికి ప్రాధాన్యం తగ్గిస్తున్న కేంద్రం రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి కేంద్రం రోజురోజుకు ప్రాధాన్యం తగ్గిస్తున్నదని రాజ్యసభసభ్యుడు కేఆర్